లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు

Aug 29, 2025 - 19:06
 0  11.4k
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు

పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు

 తెలంగాణ జిల్లా ..కరీంనగర్ :  లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చల్లూరు గ్రామ  పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని.. ఇప్పుడు సంతోషం గా ఉందని ప టాకులు కాల్చి గ్రామస్తులు సంబరాలు  జరుపుకున్నారు .

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0