లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు

పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు
తెలంగాణ జిల్లా ..కరీంనగర్ : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని.. ఇప్పుడు సంతోషం గా ఉందని ప టాకులు కాల్చి గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు .
What's Your Reaction?






